ఇంట్లోనే మాయిశ్చరైజర్.......

చర్మం మృదువుగా, ముడతలు పడకుండా, మచ్చలు ఏర్పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. దీనిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

ఒక కప్పు పెరుగు, టేబుల్‌స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్‌స్పూన్ నిమ్మరసం ఒక గిన్నెలోకి తీసుకుని, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించాలి. తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top