నార్మల్ స్కిన్ ఉన్న వాళ్లు అవొకాడో, అరటిపండు, కర్బూజా, పచ్చద్రాక్ష, పీచ్, బొప్పాయి... ఇలా సీజనల్గా దొరికే పండ్లని తీసుకోవాలి. ఈ పండ్ల గుజ్జును ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.