కావలసినవి
గోధుమపిండి: కప్పు, సెనగపిండి: టేబుల్స్పూను, మెంతి తురుము: కప్పు, పచ్చిమిర్చి తురుము: టీస్పూను, అల్లంతురుము: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, పంచదార: 2 టీస్పూన్లు, పెరుగు: కప్పు, కారం: అరటీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, నూనె: టేబుల్స్పూను, ఉప్పు: సరిపడా
తయారుచేసే విధానం
* గోధుమపిండిలో సెనగపిండి, మెంతితురుము, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, పంచదార, పెరుగు, కారం, గరంమసాలా, ఉప్పు, నూనె అన్నీ వేసి ఇడ్లీపిండి మాదిరిగా కలపాలి.
* ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీపాత్రలో వేసి ఆవిరిమీద ఉడికించాలి.
* తరవాత కావలసిన ఆకారంలో కోసి కాగిన నూనెలో వేయించి తీయాలి.
గోధుమపిండి: కప్పు, సెనగపిండి: టేబుల్స్పూను, మెంతి తురుము: కప్పు, పచ్చిమిర్చి తురుము: టీస్పూను, అల్లంతురుము: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, పంచదార: 2 టీస్పూన్లు, పెరుగు: కప్పు, కారం: అరటీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, నూనె: టేబుల్స్పూను, ఉప్పు: సరిపడా
తయారుచేసే విధానం
* గోధుమపిండిలో సెనగపిండి, మెంతితురుము, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, పంచదార, పెరుగు, కారం, గరంమసాలా, ఉప్పు, నూనె అన్నీ వేసి ఇడ్లీపిండి మాదిరిగా కలపాలి.
* ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీపాత్రలో వేసి ఆవిరిమీద ఉడికించాలి.
* తరవాత కావలసిన ఆకారంలో కోసి కాగిన నూనెలో వేయించి తీయాలి.