డార్లింగ్ చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచి ప్రభాస్, కాజల్ ల మధ్య ఎఫైర్ సాగుతుందన్నది తెలుగు చిత్ర పరిశ్రమలో ఘాటయిన టాక్. అయితే అది నిజమేనని నిరూపించే అనేక సంఘటనలు మీడియా కంటికి చిక్కాయి. ప్రముఖంగా షూటింగ్ కి వీరుఇరువురూ జంటగా హాజరు కావడం, సాయంత్రం కలిసి దిస్కోలకి వెళ్ళడం, భోజనం సమయాల్లో వీరిద్దరే ఏకాంతంగా గడపటం ఇవన్ని వీరి గాధమయిన ప్రేమను తెలియజేస్తున్నాయని అంటే కాకుండా డార్లింగ్ పూర్తి అయిన వెంటనే మళ్లీ వెంటనే దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం కోసం కాజల్ నే ప్రభాస్ హిరోయిన్ గా సజెస్ట్ చేసినట్లు తెలిసింది.
అంతే కాదు ప్రభాస్ తండ్రి చనిపోయినప్పుడు ప్రభాస్ పక్కనే ఉండి అతనని ఓదార్చింది కాజల్ అగర్వాల్. అప్పట్నుంచి కాజల్ ప్రేమలో ప్రభాస్ పడిపోయాడనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ప్రభాస్ ఎలాంటి పరిస్థితుల్లోనూ కాజల్ ని వదులుకోకూడదని అనుకుంటున్నాడట. కానీ కాజల్ మాత్రం బాలీవుడ్ మీద దష్టి పెడుతుండటంతో ప్రభాస్ డిప్రెషన్ కు గురవుతున్నాడని సమాచారం. బాలీవుడ్ కు వెళితే కాజల్ తనకు దూరమైపోతుందేమోనని ప్రభాస్ భావిస్తున్నాడట.
అంతే కాదు ప్రభాస్ తండ్రి చనిపోయినప్పుడు ప్రభాస్ పక్కనే ఉండి అతనని ఓదార్చింది కాజల్ అగర్వాల్. అప్పట్నుంచి కాజల్ ప్రేమలో ప్రభాస్ పడిపోయాడనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ప్రభాస్ ఎలాంటి పరిస్థితుల్లోనూ కాజల్ ని వదులుకోకూడదని అనుకుంటున్నాడట. కానీ కాజల్ మాత్రం బాలీవుడ్ మీద దష్టి పెడుతుండటంతో ప్రభాస్ డిప్రెషన్ కు గురవుతున్నాడని సమాచారం. బాలీవుడ్ కు వెళితే కాజల్ తనకు దూరమైపోతుందేమోనని ప్రభాస్ భావిస్తున్నాడట.