దక్షిణాది నటి చార్మి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సరసన నాయికగా హిందీ చిత్రం 'బుద్ధ'లో నటించనున్నారు. చిత్రానికి ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారు. చిత్రానికి మరో ముగ్గురు నాయికలు కావాల్సి ఉంది. హేమమాలిని, రవీనా టాండన్లు కూడా ఇందులో నటిస్తున్నారు.
అంతకు ముందు మూడో నాయికగా నేహాశర్మను తీసుకుందామనుకున్నా ఎందు వల్లనో ఆ స్థానంలో చార్మిని తీసుకున్నారు. చార్మి పెద్దల సిఫారసుతో ఈ స్థానం సంపాదించినట్లు వార్తలు వెలువడ్డాయి. నేహా ఇందుకు అసంతృప్తి చెందటం లేదు. ఆ పాత్ర తనకు ఇష్టం లేదని తెలిపింది.
అంతకు ముందు మూడో నాయికగా నేహాశర్మను తీసుకుందామనుకున్నా ఎందు వల్లనో ఆ స్థానంలో చార్మిని తీసుకున్నారు. చార్మి పెద్దల సిఫారసుతో ఈ స్థానం సంపాదించినట్లు వార్తలు వెలువడ్డాయి. నేహా ఇందుకు అసంతృప్తి చెందటం లేదు. ఆ పాత్ర తనకు ఇష్టం లేదని తెలిపింది.