సీజనల్ ప్యాక్


ఒక కప్పు బియ్యప్పిండి, ఒక కప్పు బొప్పాయి ముక్కలు, టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని తగినంత నీటితో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని ఆరిన తర్వాత స్నానం చేయాలి. శీతాకాలంలో తరచూ ఇలా చేస్తుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top