తేనెతో ఫేషియల్


గోరువెచ్చటి నీటిలో కాటన్ ముంచి ముఖాన్ని శుభ్రపరచాలి. దీనితో ముఖంపై ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ తరవాత టేబుల్ స్పూన్ తేనెలో కొద్దిగా బాదం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, వేళ్లతో వ్యతిరేక దిశలో మర్దనా చేయాలి. 15 నిమిషాల తరవాత చల్లటి నీటితో కడిగెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top